జగనన్నతోనే దివ్యాంగులకు న్యాయం

16 Jun, 2018 07:25 IST|Sakshi
– సూదివరపు శ్రీను, దివ్యాంగుడు, ఆలమూరు

తూర్పుగోదావరి : దివ్యాంగుడినైన నేను జగనన్నను కలిసేందుకు ఆలమూరు నుంచి వచ్చాను. మా వికలాంగులను వివాహం చేçసుకున్న వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం ఇవ్వాలని కోరాను. మాకు వృద్ధాప్యం వస్తే ఆదరణ కరువై మరింత ఇబ్బందులుపడుతున్నాం. ఆ సమయంలో బీమా ద్వారా ఆర్థిక భద్రత కల్పించాని కోరారు. మాకు అన్ని విధాలా న్యాయం జరగాలంటే ఒక్క జగనన్నతోనే సాధ్యమని, ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు.

మరిన్ని వార్తలు