నా కుమార్తెలకు అక్షరాభ్యాసం చేయించారు

19 Jun, 2018 06:24 IST|Sakshi
చిల్లి విజయలక్ష్మి, గంటి పెదపూడి

తూర్పుగోదావరి :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై,ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో నా కుమార్తెలు సుష్మ, అశ్వినిలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో ఆనందంగా ఉంది. నా కుమార్తెలను బాగా చదవాలని దీవించి, పలకలపై ఓనమాలు దిద్దించడం ఎంతో సంతృప్తినిచ్చింది.

మరిన్ని వార్తలు