సీఎంగా వచ్చినప్పుడు మరో బైబిల్‌ ఇస్తా..

19 Jun, 2018 06:46 IST|Sakshi
– గిడ్డి మేరీ రత్నం, పి.గన్నవరం

తూర్పుగోదావరి :ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పి.గన్నవరం సమీపానికి వచ్చిన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి  పవిత్రగ్రంథమైన బైబిల్‌ను బçహూకరించాను. గతంలో ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా బైబిల్‌ను బహుకరించాను. మళ్ళీ వచ్చినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి తప్పక ముఖ్యమంత్రిగానే వస్తారనే నమ్మకం ఉంది. అప్పుడు కూడా ఆయనకు మరో బైబిల్‌ బహుకరిస్తాను.

మరిన్ని వార్తలు