పింఛను సొమ్ము పెంచుతామన్నారు

6 Jul, 2018 06:16 IST|Sakshi

తూర్పుగోదావరి: ‘‘దివ్యాంగుడిని కావడంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి పింఛను ఏమాత్రం సరిపోవడం లేదన్నా’’ అంటూ జగన్నాయకులపాలేనికి చెందిన దివ్యాంగుడు యడ్ల చినబాబు జననేతకు వివరించాడు. ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసిన తన సమస్యలను వివరించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను సొమ్ము పెంచాలని కోరాడు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చినబాబు ఆనందం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు