వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి

25 Aug, 2015 07:21 IST|Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యభిచార గృహాలపై సోమవారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో 18 మంది యువతులు, 14 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు