సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతలలో పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నకారణంతో మనస్తాపం చెందిన పెద్దిరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు.