పాఠశాలలను మూసేశారు..

18 Oct, 2018 03:46 IST|Sakshi

గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం మూసేయడంతో మా గ్రామంలోని విద్యార్థులంతా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నారు. నిత్యం రోడ్లు దాటుకుంటూ వెళ్లడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. పాఠశాలలను తెరిపించాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం.              
–  వి.చిలకమ్మ, కె.ఈశ్వరమ్మ, టి.లక్ష్మి,
టి.భారతి, పి.పద్మావతి, తదితరులు, జె.రంగరాయపురం గ్రామస్తుల

>
మరిన్ని వార్తలు