మహానందిలో వైభవంగా రథోత్సవం

19 Feb, 2015 19:38 IST|Sakshi
మహానందిలో వైభవంగా రథోత్సవం

కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం శివ నామ స్మరణతో పులకించింది. గురువారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
(మహానంది)

మరిన్ని వార్తలు