నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం

20 Oct, 2013 18:19 IST|Sakshi

విశాఖపట్నం: నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. దక్షిణ కోస్తాలో రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు