ఉభయ గోదావరి జిల్లాల్లో చిరుజల్లులు

19 Jul, 2015 09:06 IST|Sakshi

రాజమండ్రి : ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతుంది. చల్లటి గాలుల మధ్య పుష్కరాలకు వచ్చిన భక్తులు స్నానమాచరిస్తున్నారు. చెదురు మదురు జల్లులు పడటంతో భక్తులు తడిసి ముద్దయ్యారు.
 

మరిన్ని వార్తలు