'తెలంగాణను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ప్రకటిస్తాం'

17 Sep, 2013 10:13 IST|Sakshi

నల్గొండ : తెలంగాణలో గానీ... సీమాంధ్ర ప్రాంతంలోకానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ద్రోహులుగా ప్రకటిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సూర్యాపేటలోని తన నివాసంపై ఇంటిపై జాతీయ జెండాతో పాటు, తెలంగాణ, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు.
 

మరిన్ని వార్తలు