తిరుమలలో ఎర్రచందనం స్వాధీనం

28 May, 2016 10:43 IST|Sakshi
తిరుమలలో ఎర్రచందనం స్వాధీనం

తిరుమల: తిరుమలలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం కూంబింగ్ చేస్తున్న దళాలకు గంజిబండ అటవీ ప్రాంతంలో 26 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు