సాయిబాబా ఆలయంలో తుపాకీ

28 Jul, 2014 13:16 IST|Sakshi

గుంటూరు : గుంటూరు బ్రాడీపేటలోని సాయిబాబా ఆలయంలో సోమవారం ఓ తుపాకీ కలకలం రేపింది.  గుర్తు తెలియని వ్యక్తులు ...ఆలయంలో తుపాకీ వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ఆలయంలోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు