ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం

18 Apr, 2015 10:26 IST|Sakshi
ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు శనివారం శేషాచలం ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం చేయనున్నారు.  హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో బయలు దేరిన ప్రత్యేక వైద్యబృందం.. తిరువణ్ణామలైలోని ఆసుపత్రిలో ఈ పోస్టుమార్టం చేయనుంది.

పోస్టు మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ చేసి  నివేధికని బయటకి రాకుండా సీల్డ్ కవర్లో సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు