నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు

24 Nov, 2014 07:11 IST|Sakshi
నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ఒంగోలులో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పార్టీ వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు