భీమవరంలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

28 Nov, 2014 08:51 IST|Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం బస్టాండ్ సమీపంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో  అక్రమంగా తరలిస్తున్న లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆటోను సీజ్ చేసి... వారని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు