గుంటూరులో విషాదం

20 Oct, 2017 20:09 IST|Sakshi

గుంటూరు: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో మరణిచారు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఇంజనీరింగ్‌ విధ్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బస్సు ఢీకొనడంతో వారు చనిపోయారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులని ఆస్సత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు