సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ , కుమార్ మంగళం బిర్లా తాత బసంత్ కుమార్ బిర్లా (బీకే బిర్లా 98) బుధవారం ముంబైలో కన్నుమూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎలక్ట్రోరల్ రిఫార్మ్స్పై బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నేర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హతే లేదన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడానికి సెలక్టర్లే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..