శ్రీకాకుళం :‘అన్నా.. నేను ఒక్క కుమార్తెతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్లో ఆడపిల్ల సంరక్షణ పథకం కింద బాండు ఇచ్చారు. ఇప్పుడు అది పనికి రాదంటున్నారు’ అని ఆమదాలవలస మండలం కృష్ణాపురానికి చెందిన తమ్మినేని పద్మావతి జగన్కు చెప్పారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.