'గిరిజనేతరులతో ఎలా భర్తీ చేస్తారు'

15 Jun, 2015 13:30 IST|Sakshi

విజయనగరం(పార్వతీపురం): గిరిజన సంస్థల్లో ఉద్యోగాల భర్తీని గిరిజనేతరులతో చేయడాన్ని గిరిజన సంఘాలు తప్పు బట్టాయి. సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఆఫీస్ ఎదుట గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నొటిఫికేషన్ విడుదల చేసి గిరిజనలతో నింపాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు