బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

1 Dec, 2014 10:42 IST|Sakshi

హైదరాబాద్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు