హైదరాబాద్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.