పైడితల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు

6 Oct, 2014 15:22 IST|Sakshi
సిరిమానోత్సవం(ఫైల్ ఫొటో)

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే  పైడితల్లి ఉత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడితల్లమ్మ  సిరిమానోత్సవం అత్యంత వైభవంగా రేపు నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా  జనం భారీగా తరలి వస్తారు.  ఈ సందర్భంగా పోలీస్ శాఖ  భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
**

మరిన్ని వార్తలు