తిరుమలలో పాము కలకలకం

22 Dec, 2017 11:19 IST|Sakshi

తిరుమల: తిరుమలలో పాము కలకలం రేపింది. స్థానిక బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లోకి పాము జొరబడింది.  దీంతో ఆ ఇంట్లోని వారు భయభ్రాంతలతో పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి వచ్చి పామును పట్టేశారు. దానిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు