శ్రీ మఠం భూముల వేలం

17 Aug, 2015 12:47 IST|Sakshi

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ మఠానికి చెందిన భూముల వేలం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ వేలం జరుగుతోంది. 236.44 ఎకరాలను వేలం వేస్తున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు