856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

19 Nov, 2014 09:01 IST|Sakshi
856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

కర్నూలు: శ్రీశైలం జలశయంలో చేరిన వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 856 అడుగులకు చేరింది. అయితే ఔట్ఫ్లోలో 30వేల 365 క్యూసెక్కులు నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు.  కాగా, లెఫ్ట్ పవర్ హౌస్లో 4 జనరేటర్ల ద్వారా 580 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు