కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట వద్ద పవర్ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 299 రోజులకు చేరాయి. దీక్షా శిబిరాన్ని నందికొట్కూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వేంపెంట గ్రామం వద్ద పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.