ప్రోత్సాహం కరువు..

13 Nov, 2018 06:59 IST|Sakshi
లాంగ్‌లైవ్‌ జగనన్న అని రాసి ఉన్న ప్లకార్డులతోవిద్యార్థినులు

విజయనగరం : విద్యార్థులకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదు. ఉపకార వేతనాలు సక్రమంగా మంజూరు కావడం లేదు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన ఉపకార వేతనాలు ఇంతవరకు మంజూరు చేయలేదు. ఒక్కో విద్యార్థినికి సుమారు ఆరు వేల రూపాయాలు రావాల్సి ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరాం. జి.గీత, జి.రేవతి, వి.యశోద, కె.రామలక్ష్మి, కె.లావణ్య,జి.రమ్య, మక్కువ మండలం  

మరిన్ని వార్తలు