ఏపీసీసీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డి

21 Apr, 2016 12:36 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డిని గురువారం నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డిని రఘువీరా రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.

మరిన్ని వార్తలు