జగనన్న హామీ ఇచ్చారు

21 Aug, 2018 07:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:టైలర్ల జీవనం దయనీయంగా ఉంది. మాకు ఎలాంటి పథకాలు అందించడంలేదు. రెడీమేడ్‌ బట్టలు వచ్చాక మా జీవనం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. జగన్‌మోహన్‌రెడ్డికి మా టైలర్ల సంఘం నుంచి వినతి పత్రం అందించాం. అధికారంలోకి రాగానే పింఛన్లతోపాటు, రుణాలు ఇవ్వాలని కోరాం. తప్పకుండా న్యాయం చేస్తామని జగనన్న హామీ ఇచ్చారు.
– ఎస్‌కే.సలీం, టైలర్స్‌ యూనియన్,పాయకరావుపేట

మరిన్ని వార్తలు