ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలంటూ ధర్నా

23 Sep, 2015 18:58 IST|Sakshi

పాడేరు రూరల్(విశాఖపట్టణం): ఓ గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. విశాఖపట్నం జిల్లా జి. మాడుగులు ఎస్‌ఐ ఓ మహిళపై లాఠీ చార్జీ చేశారు. దీంతో ఎస్‌ఐ పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పలువురు గిరిజనులు పాడేరులో ధర్నాకు దిగారు.

మరిన్ని వార్తలు