సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రులు

4 Mar, 2020 17:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం తమిళనాడు మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ భేటీలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి (మున్సిపల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌), డి.జయకుమార్‌ (ఫిషరీస్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిఫార్మ్స్‌) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు