ఉద్యోగాలు లేవు..

18 Nov, 2018 06:45 IST|Sakshi

గిరిజన యువత పీజీ, డిగ్రీ, డైట్, బీఎస్సీ, నర్శింగ్, తదితర కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కాని ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. మైదాన ప్రాంతం కావడంతో మాకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మైదాన ప్రాంత గిరిజనులను ఆదుకోవాలని కోరగా, జగనన్న సానుకూలంగా స్పందించారు.
– జన్ని రోజ, ఆరిక నిర్మల, ఉయ్యాల అంజలి, సీదరపు సంతోషి, ఊయక సరోజిని, మైదాన ప్రాంత గిరిజనులు

మరిన్ని వార్తలు