టీడీపీ దౌర్జన్యాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల ర్యాలీ

26 Mar, 2017 16:36 IST|Sakshi
విజయవాడ: అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకు పెరిగిపోతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడి చేయడం దురదృష్టమని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్ధసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌,పలువురు నేతలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం బాబు జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
 
 
మరిన్ని వార్తలు