దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ

10 Jan, 2019 07:45 IST|Sakshi

శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్‌కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ రాశాను. పోస్టులు తక్కువగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి.–  ఏదురు భారతి, కొత్త కొజ్జీరియా, ఇచ్ఛాపురం మండలం

మరిన్ని వార్తలు