ప్రయోజనం కల్పించండి

20 Nov, 2018 06:34 IST|Sakshi
ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు

విజయనగరం :ప్రైవేటు స్కూళ్లలో చదివే పేద విద్యార్థులెంతో మంది ఉన్నారు. వారికి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూలీల పిల్లలు కూడా చదివించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వారికి ఈ అవకాశాలు కనుమరుగయ్యాయి. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ అవకాశాలు కల్పించాలి.
– తిరుమల సాయి విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

మరిన్ని వార్తలు