ఈనాటి ముఖ్యాంశాలు

9 Sep, 2019 19:48 IST|Sakshi

2019–20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను రూ.1,46,492.3 కోట్ల అంచనాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కేసీఆర్‌ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు. మహిళా శిశుసంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని హోం మంత్రి సుచరిత అన్నారు. అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు