వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు

30 Jun, 2015 16:24 IST|Sakshi

మారేడుమిల్లి (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి పదిమంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం భీమవరం గ్రామం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు