రాజధాని నిర్మాణం కోసం.. స్కేటింగ్ చేస్తున్న పదేళ్ల చిన్నారి

4 Jun, 2015 12:24 IST|Sakshi

ప్రకాశం (ఒంగోలు): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి.  అందులో భాగంగా తిరుపతి నుంచి బయలుదేరిన చిన్నారి అకుల ఏషా(10) గురువారం ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు