టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

17 Jul, 2015 00:57 IST|Sakshi

విజయనగరం అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకి 11వ స్థా నం లభించింది. ఇటీవల జరిగిన ఈ పరీక్షల ఫలితాలు గు రువారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,597 మంది విద్యార్థుల్లో 61.43 శాతంతో 1,577 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,496 మంది బాలురుల్లో 60.70 శాతంతో 908 మంది, 1,089 మంది బాలికల్లో 61.43 శాతంతో 669 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు