తిరుమలలో రద్దీ సాధారణం

23 Jun, 2015 08:00 IST|Sakshi

చిత్తూరు: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శానానికి 2 గంటలు, సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
 

మరిన్ని వార్తలు