తిరుమల సమాచారం

15 Aug, 2015 06:24 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఉదయం ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్టుమెంట్లు నిండాయి.

ఉదయం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం గదుల వివరాలు:
ఉచిత గదులు - 16 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు - 72 ఖాళీగా ఉన్నాయి.
రూ.100 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి.
రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం: 119 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణ సేవ: 85 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం: 34 ఖాళీగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు