తిరుమలలో ఘనంగా గరుడవాహన సేవ

6 Nov, 2014 21:50 IST|Sakshi

తిరుమల :కార్తీక పౌర్ణమి సందర్భంగా మలయప్పస్వామిని గురువారం సాయంత్రం గరుడ వాహనంపై తిరుమల వీధులలో ఊరేగించారు. నిండు పున్నమి వేళ కోటి దీపాల  వెలుగులో స్వామివారిని వీక్షించిన భక్తులు ఆనందపరవసులయ్యారు.

ఈ సేవలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు  గోవింద నామస్మరణ చేశారు.

మరిన్ని వార్తలు