నేడే పదో తరగతి ఫలితాలు

6 May, 2017 07:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వీఎస్‌ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తా రని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www. sakshieducation. com
వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.

>
మరిన్ని వార్తలు