నేటి ప్రధాన వార్తలు

5 May, 2018 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కారల్‌ మార్క్స్‌ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్‌ మార్క్స్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’

ఏపీలో రోజుకో అరాచకం.. నిన్న దాచేపల్లి.. నేడు తేతలి!
సాక్షి, అమరావతి : ఏపీలో జరుగుతున్న వరుస దారుణాలు మహిళాలోకాన్ని కలవర పెడుతున్నాయి. దాచేపల్లి దారుణం తర్వాత రోజుకో ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి.

విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ అరాచకం
విజయవాడ : హాస్టల్‌ విద్యార్థులపై కళాశాల డైరెక్టర్‌ దాడి చేసిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ..
సాక్షి, రంగారెడ్డి : సెల్‌ఫోన్‌ ఇప్పుడు మానవుడి జీవితంలో నిత్యావసర వస్తువు. మనిషి జీవితంలో మొబైల్‌ ఎంతలా అల్లుకుపోయిందంటే అది లేకుండా..

అక్రమ వసూళ్ల కేసులో నయీం భార్య అరెస్టు
సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.

వైద్యం కోసం ఉస్మానియాకు.. మహిళపై దారుణం!
సాక్షి, హైదరాబాద్‌ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా..

కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్‌ మద్దతు
లాస్‌ ఏంజెల్స్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు
సాక్షి, కృష్ణా : విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.

బీజేపీ గెలిస్తే.. సూసైడ్ చేసుకుంటా అన్నాడు!
సాక్షి, బెంగళూరు: జనతాదళ్ సెక్యూలర్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌ను రక్షిస్తుందని, బీజేపీపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని జేడీఎస్ నేతలను మోదీ విమర్శించారు. 

‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్‌ చరణూ’
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న..

అమెజాన్‌ను దెబ్బతీయడం కోసం మరో దిగ్గజం
ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌లు మెగా డీల్‌ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ కూడా అమెజాన్‌ను దెబ్బతీయడానికి..

నాకు వారిద్దరూ ఒక్కటే..
సాక్షి , న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానించింది.

మరిన్ని వార్తలు