టుడే న్యూస్‌ రౌండప్‌

8 Feb, 2018 18:42 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోనేత  అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి వినియోగిస్తున్న ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చిందేనని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

------------------ రాష్ట్రీయం ------------------

'మమ్మల్ని ముంచాలనుకుని మీరు మునగొద్దు'

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.

ఏపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు: ఎంపీ కవిత

సాక్షి, న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆమె గురువారం లోక్‌సభలో...

కేంద్రానికి చంద్రబాబు దాసోహం

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ-బీజేపీ చేసిన అన్యాయంపై ప్రజలు భగ్గుమంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు కె. పార్థసారధి అన్నారు. పార్టీ రాష్ట్ర...

ఛీటింగ్‌లో నెంబర్‌ వన్‌ కేసీఆర్‌ ఫ్యామిలీ : రేవంత్‌

హైదరాబాద్‌ : మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణాకు రావల్సిన వాటిపై ప్రశ్నించకుండా ..టీఆర్‌ఎస్‌ ఎంపీలు మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లారని, కేసీఆర్ కుటుంబం...

రాష్ట్రపతిని కలవనున్న విజయసాయి

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5...

------------------ జాతీయం ------------------

పకోడీలు అమ్ముకుంటే ఉద్యోగం ఎందుకు?

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే ఏడవ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌కు ఇప్పుడు పకోడీల సెగ ఎక్కువగా తగులుతోంది. యువతకు ఏటా కోటి ఉద్యోగాలు...

క్షమాపణ చెప్పాలి...ప్రివిలేజ్‌ మోషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది....

పాకిస్తాన్‌ యుద్ధానికి కవ్విస్తుందా?

సాక్షి, న్యూఢిల్లీ : 2018 సంవత్సరం వచ్చి ఈ రోజుకు సరిగ్గా 39 రోజులు. ఈ 39 రోజుల్లో జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట, వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్...

------------------ అంతర్జాతీయం ------------------

45 నిమిషాల పాటు వణికిన పోలీసులు..

అబెర్డీన్‌షైర్‌, స్కాట్లాండ్‌ : రాత్రి పూట కావలి కాస్తున్న ఓ పోలీసు టీం 45 నిమిషాల పాటు భయంతో వణికిపోయింది. శనివారం అర్థరాత్రి సమయంలో అబెర్డీన్‌షైర్...

డ్రగ్స్‌ ఇచ్చి.. సూట్‌కేస్‌లో కుక్కి.. సెక్స్‌ బానిసగా..!

గత ఏడాది వేసవిలో కిడ్నాప్‌కు గురైన బ్రిటిష్‌ మోడల్‌ ఎంతో శారీరక, మానసిక హింసను అనుభవించిందని ఇటలీ పోలీసులు తెలిపారు. ఇటలీలో కిడ్నాపైన క్లోహి అయిలింగ్...

మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష

ఢాకా : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ...

------------------ సినిమా ------------------

రాంగోపాల్‌ వర్మకు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాలకు కేంద్ర బిందువు, సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్‌ ఇచ్చారు. గాడ్‌ సెక్స్‌...

అలాంటి కథలు నాకు చెప్పటం లేదు : సాయి ధరమ్‌

మెగా ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, శుక్రవారం ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్...

కొడుకులా ఓ కుటుంబాన్ని ఆదుకున్న రియల్ హీరో

సాక్షి, చెన్నై : జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై...

------------------ క్రీడలు ------------------

అంతర్జాతీయ క్రికెట్‌కు మలింగా గుడ్‌బై?

సాక్షి, ముంబై : శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు చెప్పనున్నాడా అంటే, అవుననే అంటున్నాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్...

అతడి కోసమే మ్యాచ్‌లు చూస్తా : హీరోయిన్‌

భారత్‌ లో క్రికెట్‌, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్‌ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్‌. అయితే లవ్‌ కాకపోయినా ఓ దక్షిణాది భామ...

'ఇంకా ముగిసిపోలేదు'

కేప్‌టౌన్‌: తమ జట్టుపై టీమిండియా వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ మిగతా మ్యాచ్‌ల్లో సత్తాచాటి సిరీస్‌ను సమం...

------------------ బిజినెస్‌ ------------------

ఎయిరిండియా ఆపరేటింగ్‌ లాభాలు రెట్టింపు

సాక్షి, న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా తన...

క్రీడాభిమానులకు జియో గుడ్‌న్యూస్

క్రీడాభిమానులకు రిలయన్స్‌ జియో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. రేపటినుంచి ప్రారంభం కానున్న (ఫిబ్రవరి 9) పియాంగ్‌ చాంగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ 2018ను...

వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ వారికి వచ్చేసింది..

మెసేజింగ్‌ యాప్‌లో బాగా పాపులర్‌ అయిన వాట్సాప్‌, యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ ఫీచర్‌తో మరింత మంది భారత కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటోంది. ఈ మేరకు భారత్‌లో...

మరిన్ని వార్తలు