నేటి ముఖ్యాంశాలు

14 May, 2018 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు.

ఇదంతా మీడియా సృష్టే
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, ఏలూరు :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసం‍కల్పయాత్రకు వస్తున్న విశేష ఆదర‌ణ‌ను చూసి ఓర్వలేక అధికార టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ...

రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలు మరువ లేనివి: పొన్నాల
సాక్షి, జనగామ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 14 సంవత్సారాలు అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలంలో మాట్లాడుతూ గుర్తుచేశారు

బస్టాప్‌ను అడ్డాగా చేసుకుని అమ్మాయిలను..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్‌లో అమ్మాయిలను కను సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ఆకతాయి. ప్రతిరోజు అమ్మాయిలను తన వెంట రమ్మని వేధిస్తున్నాడు.

శిరీష హత్య కేసులో కొత్తకోణం
సాక్షి, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో జరిగిన శిరీష హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

సూపర్‌ మామ్‌.. అతన్ని కాల్చి చంపింది
బ్రెసిలియా :  రోడ్డుపై వెళుతున్న మహిళలకు తుపాకి గురి పెట్టి దోచుకోవాలని చూసిన ఓ దొంగను మహిళా ఆర్మీ అధికారి కాల్చి చంపింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. స్థాన్కి మీడియా తెలిపిన వివరాల మేరకు..

సునంద మృతి కేసు: శశిథరూర్‌కు షాక్‌
సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ నేత, ఆమె భర్త శశిథరూర్‌కు షాక్‌. ఢిల్లీ పోలీసులు ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.

నటుడి హఠాన్మరణం; వీడియో వైరల్‌
అనేక చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌కు సహ నటుడిగా నటించిన బాలీవుడ్‌ నటుడు ‘ఇందర్‌ కుమార్‌’ గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నా.. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ సన్నగిల్లడంతో బంగారం ధరలు నేడు బులియన్‌ మార్కెట్‌లో రూ.115 తగ్గాయి.

సచిన్‌ కంటే అతనే బెస్ట్‌: షేన్‌ వార్న్‌
ఇండోర్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

>
మరిన్ని వార్తలు