నేటి ప్రధాన వార్తలు

17 Jun, 2018 18:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్‌ కలకాలం ప్రజల మధ్యే, వారి మనసుల్లో ఉండిపోతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశ్వసించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా మహానేత స్మరణను ట్విటర్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

#ఫాదర్స్‌డే; ఆయన మన మధ్యే ఉన్నారు!
సాక్షి, రావులపాలెం: దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్‌ కలకాలం ప్రజల మధ్యే, వారి మనసుల్లో ఉండిపోతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశ్వసించారు. 

బయటపడ్డ చంద్రబాబు బండారం!
సాక్షి, న్యూఢిల్లీ : నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నాలుగో సమావేశం సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు లాలూచీ రాజకీయం మరోసారి బయటపడింది. 

ప్రచారం ఎక్కువ.. పని చేయడం తక్కువ
సాక్షి, ఢిల్లీ : నీతి అయోగ్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు ప్రచారం బాగానే చేసుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. 

‘చంద్రబాబుకు ఘోరంగా గుణపాఠం చెప్తాం’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.

వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలి: కేసీఆర్‌
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 

ముస్లింల మెదళ్లలో విషాన్ని నింపారు: నఖ్వీ
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింల విశ్వాసం పొందాలంటే తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్‌అబ్బాస్‌ నఖ్వీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

రాష్ట్రాల పాత్ర ఆమోఘం : ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) అమల్లో సహకరించినందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 

భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో..
బెర్లిన్‌ : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు.

పెళ్లయితే ఇక అంతే!
మెక్సికోకు చెందిన ఐదుగురు మిత్రులు.. వారికి ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం.

దీప్తి సునయనపై ట్రోలింగ్‌.. నాని ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ సీజన్‌2 అలరిస్తోంది.

మహేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ; నమ్రత క్లారిటీ
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చారు.

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ వన్డే!
బర్మింగ్‌హామ్‌ :1999లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్‌ కింగ్సే టాప్‌!
లండన్‌: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది సీజన్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు