నేటి ప్రధాన వార్తలు

5 Apr, 2018 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్‌ రామ్‌​ 111వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. 

బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి
భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్‌ రామ్‌​ 111వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. 

‘నిజాయితీపరుడివని నిరూపించుకో బాబు’
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరే ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

‘తెలంగాణలో ఒక్కొక్కరికి రూ. 63 వేల అప్పు’ 
తెలంగాణ రాష్ట్రాన్ని​ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పులకుప్ప చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

సల్మాన్‌ ఖాన్‌ అరెస్ట్‌
కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోనియా పక్కన సీఎం రమేశ్‌.. జైరాంతో సుజనా
దేశ రాజధాని హస్తినలో గురువారం పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు దర్శనమిచ్చాయి. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌ ఎంపీలతో చెట్టపట్టాల్‌ వేసుకొని తిరగడం కనిపించింది.

‘ఛల్‌ మోహన్‌ రంగ’ మూవీ రివ్యూ
హీరోగా మంచి ఫాలోయింగ్ సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్‌. అ..ఆ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తరువాత..

కళ్లు చెదిరే రేటు.. బీసీసీఐకి కాసుల పంట
టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలం విషయంలో ఉత్కంఠ వీడింది. కళ్లు చెదిరే రేటును బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సంస్థ ప్రసార హక్కులను దక్కించుకుంది. 

భారత్‌కు తొలి స్వర్ణం
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు.

ఆధార్‌ : సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఆధార్‌ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ అనుసంధానంతో బ్యాంకుల్లో మోసాలు ఆగవని కేంద్రంపై మండిపడింది.ధార్‌ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ అనుసంధానంతో బ్యాంకుల్లో మోసాలు ఆగవని కేంద్రంపై మండిపడింది.

ఫేస్‌బుక్‌ నడపడానికి నేనే కరెక్ట్‌ వ్యక్తిని!
ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ మరోసారి మీడియాతో మాట్లాడారు. గత నెలలో బయటపడిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా-ఫేస్‌బుక్‌ స్కాండల్‌ అనంతరం..
 

మరిన్ని వార్తలు