----------------------------------- రాష్ట్రీయం -------------------------------
‘వైఎస్ఆర్ చిరకాలం మా గుండెల్లో ఉంటారు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో చిరకాలం ఉంటారని రామకృష్ణ, రమాదేవి దంపతులు చెప్పారు....
పథకాలు అధికార పార్టీవారికే: రఘువీరారెడ్డి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
'బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్కు..'
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : బీసీ నేతల సూచనలను తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి దృష్టికి తీసుకెళుతున్నామని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు.
'పార్టీ ఆదేశిస్తే గజ్వేల్లో పోటీ'
రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం: కోదండరామ్
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామిక తెలంగాణ సాధన దిశగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.
----------------------------------- జాతీయం -------------------------------
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
రాహుల్ పై అసదుద్దీన్ మాటల తుటాలు..
సాక్షి, హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాటల...
బీజేపీకి ఆరెస్సెస్ అక్షింతలు
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి దాని మాతృసంస్థ ఆరెస్సెస్...
జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ విచారణ జోరును పెంచింది.
---------------------------------- అంతర్జాతీయం -------------------------------
చైనాలో పది వేలమందిని చంపేశారు..!
సాక్షి, డిసెంబర్ : చైనాలో జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం సంచలన విషయం తెలిపింది.
దిగ్గజ యాత్రికుడి అస్తమయం.. నాసా ఘన నివాళులు
వాషింగ్టన్ : నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు బ్రూస్ మెక్ కాండ్లెస్స్ ఇక లేరు.
ట్రంప్ చేష్టలు.. ఘాటుగా స్పందించిన పాక్
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాక్ పేరును అమెరికా చేర్చిందన్న ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే... పాకిస్థాన్...
----------------------------------- సినిమా -------------------------------
అఖిల్ నెక్ట్స్ ఎవరితో..?
అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
‘దండుపాళ్యం’ దర్శకుడితో శర్వానంద్
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం...
చరణ్ క్యారెక్టర్పై హింట్ ఇచ్చిన ఉపాసన
మెగాస్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు.
ఫేస్బుక్లో ‘ఎంసీఏ’ సినిమా
నానీ హీరోగా నటించిన ఎంసీఏ సినిమా ఫేస్బుక్లో దర్శనమిస్తోంది. ఈ గురువారం టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సాయి చరణ్ అనే వ్యక్తి ఫేస్ బుక్లో..
----------------------------------- క్రీడలు -------------------------------
మహేంద్రుడి ప్రస్థానానికి 13 ఏళ్లు..!
టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.....
రోహిత్ నమ్మకం వమ్ము కాలేదు..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో జరిగిన టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కదం తొక్కాడు. తన అద్భుతమైన ఆటతో టి20లో వేగవంతమైన సెంచరీ(35బంతుల్లో)...
వావ్... లక్కీ ఛార్మ్తో రోహిత్ శర్మ
సాక్షి, స్పోర్ట్స్ : పెళ్లి రోజున భార్య కంట కన్నీరు పెట్టించి మరీ ట్రిపుల్ ధమాకా అందించిన రోహిత్ శర్మ.. ఆ రికార్డు సాధించి పట్టుమని పది రోజులు కూడా...
కుల్దీప్కు రోహిత్ ఏం చెప్పాడంటే..?
ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాను సెంచరీకి భారత స్పిన్నర్ల మాయాజలం తోడవ్వడంతో భారత్ 88 పరుగుల తేడాతో...
----------------------------------- బిజినెస్ -------------------------------
గ్రాండ్గా రిలయన్స్ ఫ్యామిలీ డే : సర్వత్రా ఆసక్తి
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతుంది. నేటితో రిలయన్స్ ఇండస్ట్రీస్ 40 ఏళ్లు పూర్తి..
2జీ స్కామ్ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?
2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం...
ఎయిర్టెల్కు మరో షాక్
సాక్షి, న్యూడిల్లీ: భారతీ ఎయిర్టెల్కు మరోషాక్ తగిలింది. టెలికాం దిగ్గజానికి చెందిన చెల్లింపుల బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్...