ఈనాటి ముఖ్యాంశాలు

16 Aug, 2019 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌!.. ప్రభుత్వాసుపత్రిలో వైద్య సదుపాయాలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్న గవర్నర్‌.. లోకేష్‌ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న..  ఆర్టికల్‌ 370 రద్దు పిటిషనర్‌పై సుప్రీం ఫైర్‌ ..

పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు